Andhra News: గవర్నర్‌ నివాసంలో ‘ఎట్‌ హోమ్‌’.. ఒకే వేదికపై జగన్‍, చంద్రబాబు

స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏపీ గవర్నర్‌ నివాసంలో ఎట్‌ హోమ్‌ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీ సీఎం జగన్‌, తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు సిఆ పలువురు రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు. 

Published : 15 Aug 2022 17:22 IST
Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు