Republic Day: గణతంత్ర వేడుకల్లో పాల్గొన్న ఏపీ గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌

ఆంధ్రప్రదేశ్‌లో గణతంత్ర వేడుకలు(Republic Day) ఘనంగా ప్రారంభమయ్యాయి. విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో నిర్వహించిన వేడుకల్లో ఏపీ గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ పాల్గొన్నారు. జాతీయ జెండాను ఎగురవేశారు.  

Updated : 23 Jan 2024 16:27 IST

ఆంధ్రప్రదేశ్‌లో గణతంత్ర వేడుకలు(Republic Day) ఘనంగా ప్రారంభమయ్యాయి. విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో నిర్వహించిన వేడుకల్లో ఏపీ గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ పాల్గొన్నారు. జాతీయ జెండాను ఎగురవేశారు.  

Tags :

మరిన్ని