Telangana News: గవర్నర్, తెలంగాణ ప్రభుత్వం మధ్య మరోమారు వివాదం
విశ్వవిద్యాలయాల ఉమ్మడి నియామక బోర్డు అంశం.. తెలంగాణ గవర్నర్, రాష్ట్ర ప్రభుత్వం మధ్య మరోమారు చిచ్చు రేపుతోంది. ఎందుకు ఆమోదించడం లేదని పాలకపక్షం విమర్శిస్తోంటే.. బిల్లుపై చర్చించేందుకు రావాలని విద్యశాఖ మంత్రికి తమిళిసై సూచించారు. రెండు రోజుల్లో బిల్లును ఆమోదించకపోతే ఛలో రాజ్ భవన్ చేపడతామని విద్యార్థుల ఐకాస ఇప్పటికే పిలుపునివ్వగా.. తాజాగా తమిళిసై నిర్ణయం చర్చనీయాంశంగా మారింది.
Published : 08 Nov 2022 09:15 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
టెలికాం శాఖ పేరుతో కాల్స్ వస్తున్నాయా..? అయితే జాగ్రత్త..!
-
రైలు ప్రయాణికుడి సెల్ఫీతో డెత్ మిస్టరీని ఛేదించిన పోలీసులు
-
బ్యాంకులు, ఎల్ఐసీ కార్యాలయాలు.. ఈ శని, ఆదివారాల్లో తెరిచే ఉంటాయ్!
-
కోహ్లీ Vs గంభీర్.. రస్సెల్ Vs సిరాజ్.. రింకు Vs యశ్.. ఆధిపత్యం ఎవరిదో?
-
ఎన్నికల బరిలో రఘురామ కృష్ణరాజు?.. ఎన్డీయే కూటమి నేతల మధ్య చర్చ
-
ప్రేమ వివాహమే చేసుకుంటా: విజయ్ దేవరకొండ