LIVE- Republic Day: రాజభవన్‌లో గణతంత్ర వేడుకలు.. పాల్గొన్న గవర్నర్‌ తమిళిసై

తెలంగాణలో భారత గణతంత్ర వేడుకలు(Republic Day) ఘనంగా ప్రారంభమయ్యాయి. హైదరాబాద్‌లోని రాజభవన్‌లో నిర్వహించిన గణతంత్ర వేడుకల్లో గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ పాల్గొన్నారు. జాతీయ జెండాను ఎగురవేశారు.  

Updated : 23 Jan 2024 16:04 IST

Tags :

మరిన్ని