నా ఫోన్‌ ట్యాపింగ్‌ చేస్తున్నారేమో.. గవర్నర్‌ తమిళిసై సంచలన ఆరోపణ

తన ఫోన్‌ను ట్యాపింగ్ చేస్తున్నారనే అనుమానం ఉందని తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సంచలన ఆరోపణలు చేశారు. ఈ మేరకు తన ప్రైవసీకి భంగం కలుగుతోందని చెప్పారు. ‘తుషార్ నా మాజీ ఏడీసీ. తెలంగాణలో అప్రజాస్వామిక చర్యలు కొనసాగుతున్నాయి. ప్రజల సమస్యల విషయంలో ఎల్లప్పుడూ సానుకూలంగానే స్పందిస్తాను. బిల్లులను తొక్కిపెట్టాననడం సబబు కాదు. బిల్లుపై సందేహాలను నివృత్తి చేసుకోవాల్సిన అవసరం ఉంది’ అని గవర్నర్‌ స్పష్టం చేశారు.

Updated : 09 Nov 2022 20:03 IST

Tags :

మరిన్ని