KTR: పేద ఆడబిడ్డల కోసం ఆ పథకాలు తెచ్చాం: కేటీఆర్‌

మహిళలకు సామాజిక భద్రతతో పాటు గౌరవం లభించేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోందని రాష్ట్ర ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్  తెలిపారు. రాఖీ పండగను పురస్కరించుకుని రాష్ట్రంలోని 33 జిల్లాలకు చెందిన పథకాల లబ్ధిదారులతో ఆయన జూమ్  కాన్ఫరెన్స్ నిర్వహించారు. మహిళా అభ్యున్నతికి తెరాస సర్కార్  తీసుకువస్తున్న కార్యక్రమాల గురించి వివరించిన ఆయన ఆడబిడ్డ బాగుంటేనే కుటుంబం బాగుంటుందని చెప్పారు.   

Published : 11 Aug 2022 16:50 IST

మహిళలకు సామాజిక భద్రతతో పాటు గౌరవం లభించేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోందని రాష్ట్ర ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్  తెలిపారు. రాఖీ పండగను పురస్కరించుకుని రాష్ట్రంలోని 33 జిల్లాలకు చెందిన పథకాల లబ్ధిదారులతో ఆయన జూమ్  కాన్ఫరెన్స్ నిర్వహించారు. మహిళా అభ్యున్నతికి తెరాస సర్కార్  తీసుకువస్తున్న కార్యక్రమాల గురించి వివరించిన ఆయన ఆడబిడ్డ బాగుంటేనే కుటుంబం బాగుంటుందని చెప్పారు.   

Tags :

మరిన్ని