TS News: పోడు భూముల అంశంపై కార్యాచరణ వేగవంతం

పోడు భూముల అంశంపై రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ వేగవంతం చేసింది. గ్రామసభల నిర్వహణ పూర్తవుతున్న వేళ.. తదుపరి ప్రక్రియ పక్కాగా పూర్తి చేసేలా గిరిజన సంక్షేమ, అటవీశాఖలు దృష్టి సారించాయి. క్షేత్రస్థాయిలో వచ్చిన అంశాలు, అనుభవాలపై చర్చించి, సమీక్షించేందుకు జిల్లాల అధికారులతో.. ఇవాళ కార్యశాల నిర్వహించనున్నారు.

Published : 02 Dec 2022 12:58 IST

పోడు భూముల అంశంపై రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ వేగవంతం చేసింది. గ్రామసభల నిర్వహణ పూర్తవుతున్న వేళ.. తదుపరి ప్రక్రియ పక్కాగా పూర్తి చేసేలా గిరిజన సంక్షేమ, అటవీశాఖలు దృష్టి సారించాయి. క్షేత్రస్థాయిలో వచ్చిన అంశాలు, అనుభవాలపై చర్చించి, సమీక్షించేందుకు జిల్లాల అధికారులతో.. ఇవాళ కార్యశాల నిర్వహించనున్నారు.

Tags :

మరిన్ని