TS News: పోడు భూముల అంశంపై కార్యాచరణ వేగవంతం
పోడు భూముల అంశంపై రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ వేగవంతం చేసింది. గ్రామసభల నిర్వహణ పూర్తవుతున్న వేళ.. తదుపరి ప్రక్రియ పక్కాగా పూర్తి చేసేలా గిరిజన సంక్షేమ, అటవీశాఖలు దృష్టి సారించాయి. క్షేత్రస్థాయిలో వచ్చిన అంశాలు, అనుభవాలపై చర్చించి, సమీక్షించేందుకు జిల్లాల అధికారులతో.. ఇవాళ కార్యశాల నిర్వహించనున్నారు.
Published : 02 Dec 2022 12:58 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)
-
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..
-
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!