Tech News: ఆ స్మార్ట్ మొబైల్స్లో డిసెంబర్ కల్లా 5జీ..
దేశంలో పలు నగరాల్లో 5జీ సేవలు ప్రారంభమైనప్పటికీ అనేక మంది వినియోగదారులు వాటిని పొందలేకపోతున్నారు. 5జీ ఫోన్లు ఉన్నప్పటికీ శాంసంగ్, యాపిల్ కంపెనీలు అందుకు తగ్గట్లు అప్డేట్స్ ఇవ్వకపోవడమే ఇందుకు కారణం. ఈ నేపథ్యంలో త్వరగా సాఫ్ట్వేర్ అప్డేట్స్ అందించాలని ఆయా కంపెనీలపై ప్రభుత్వం ఒత్తిడి తెస్తోంది. నవంబర్ 15 నాటికి శాంసంగ్, డిసెంబర్ నాటికి యాపిల్ తమ ఫోన్లలో 5Gకి అనువైన అప్డేట్లు అందించనున్నాయి.
Published : 12 Oct 2022 19:30 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ధోనీని అంత కోపంగా నేనెప్పుడూ చూడలేదు: సురేశ్ రైనా
-
నిర్మాతల నుంచి పవన్కల్యాణ్ తీసుకున్న అప్పు ఎంతో తెలుసా?
-
దీదీకి ఆ ధైర్యం లేదు: అమిత్ షా
-
ఆడిషన్ అంటూ పది మందిని ముద్దు పెట్టుకోమన్నారు: స్టార్ హీరోయిన్
-
గుంపులో స్మార్ట్ఫోన్లు కొట్టేస్తే.. చిన్న ట్రిక్తో పట్టేశాడు..!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM