Tech News: ఆ స్మార్ట్‌ మొబైల్స్‌లో డిసెంబర్‌ కల్లా 5జీ..

దేశంలో పలు నగరాల్లో 5జీ సేవలు ప్రారంభమైనప్పటికీ అనేక మంది వినియోగదారులు వాటిని పొందలేకపోతున్నారు. 5జీ ఫోన్లు ఉన్నప్పటికీ శాంసంగ్, యాపిల్ కంపెనీలు అందుకు తగ్గట్లు అప్‌డేట్స్‌ ఇవ్వకపోవడమే ఇందుకు కారణం. ఈ నేపథ్యంలో త్వరగా సాఫ్ట్‌వేర్‌ అప్‌డేట్స్‌ అందించాలని ఆయా కంపెనీలపై ప్రభుత్వం ఒత్తిడి తెస్తోంది. నవంబర్ 15 నాటికి శాంసంగ్, డిసెంబర్ నాటికి యాపిల్ తమ ఫోన్లలో 5Gకి అనువైన అప్‌డేట్లు అందించనున్నాయి.

Published : 12 Oct 2022 19:30 IST

దేశంలో పలు నగరాల్లో 5జీ సేవలు ప్రారంభమైనప్పటికీ అనేక మంది వినియోగదారులు వాటిని పొందలేకపోతున్నారు. 5జీ ఫోన్లు ఉన్నప్పటికీ శాంసంగ్, యాపిల్ కంపెనీలు అందుకు తగ్గట్లు అప్‌డేట్స్‌ ఇవ్వకపోవడమే ఇందుకు కారణం. ఈ నేపథ్యంలో త్వరగా సాఫ్ట్‌వేర్‌ అప్‌డేట్స్‌ అందించాలని ఆయా కంపెనీలపై ప్రభుత్వం ఒత్తిడి తెస్తోంది. నవంబర్ 15 నాటికి శాంసంగ్, డిసెంబర్ నాటికి యాపిల్ తమ ఫోన్లలో 5Gకి అనువైన అప్‌డేట్లు అందించనున్నాయి.

Tags :

మరిన్ని