Apsrtc: హామీలు ఇచ్చి అమలు మరిచిన జగనన్న వైద్యం
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి అప్పటికి ఉన్నవాటి కంటే మెరుగైన సదుపాయాలు కల్పిస్తామన్నారు. ఉద్యోగులను ఆశలపల్లకీలో ఎక్కించారు. అంతా నిజమేనని నమ్మిన కార్మికులు విలీనానికి అంగీకరించారు. అప్పటి నుంచే వారికి కష్టాలు మొదలయ్యాయి. ప్రయోజనాల మాటేమో గానీ ఉన్న సదుపాయాలు పోయాయి. గతంలో లక్షలు ఖర్చయ్యే వైద్యం ఉచితంగా అందేది. ఇప్పుడు ఆ స్థానంలో ఈహెచ్ఎస్ కార్డులిచ్చి ప్రభుత్వం చేతులు దులిపేసుకుంది. ఈహెచ్ఎస్తో పరిమిత సేవలు అందిస్తుండటంతో అప్పులు తెచ్చి మరీ వైద్యం చేయించుకోక తప్పడం లేదు.
Published : 17 Feb 2023 13:41 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)
-
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..
-
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!