Udaipur Murder: ఉదయ్‌పుర్‌ దర్జీ హత్య.. పాక్‌ ఉగ్ర సంస్థ పనేనా?

రాజస్థాన్‌లోని ఉదయ్‌పుర్‌లో పట్టపగలే దర్జీ దారుణ హత్య తీవ్ర దుమారానికి దారితీసింది. ఈ ఘటన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వంపై విపక్షాలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నాయి. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేస్తున్నాయి. కాగా.. ఈ హత్య పాక్‌ ఉగ్ర ముఠాకు చెందిన స్లీపర్‌ సెల్స్‌ చేసి ఉంటాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Published : 29 Jun 2022 15:51 IST
Tags :

మరిన్ని