Udaipur Murder: ఉదయ్పుర్ దర్జీ హత్య.. పాక్ ఉగ్ర సంస్థ పనేనా?
రాజస్థాన్లోని ఉదయ్పుర్లో పట్టపగలే దర్జీ దారుణ హత్య తీవ్ర దుమారానికి దారితీసింది. ఈ ఘటన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వంపై విపక్షాలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నాయి. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నాయి. కాగా.. ఈ హత్య పాక్ ఉగ్ర ముఠాకు చెందిన స్లీపర్ సెల్స్ చేసి ఉంటాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
Published : 29 Jun 2022 15:51 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
భారాసకు షాక్.. వరంగల్ ఎంపీ బరి నుంచి తప్పుకొన్న కావ్య
-
ఎన్నికల మేనిఫెస్టోను ఏప్రిల్ 6న విడుదల చేయనున్న కాంగ్రెస్
-
బెంగళూరు కేఫ్ పేలుడు ఘటన.. కీలక కుట్రదారు అరెస్ట్!
-
వరంగల్ జకోటియ షాపింగ్ కాంప్లెక్స్లో భారీ అగ్ని ప్రమాదం
-
కేజ్రీవాల్పై వ్యాఖ్యలు.. మరోసారి అమెరికాకు భారత్ కౌంటర్
-
ఆ మాజీ సీఎం తనయుడి ఆస్తి ₹700 కోట్లు.. సొంత వాహనం లేదు!