Andhra News: కొవిడ్ క్లిష్ట పరిస్థితుల్లో సేవలందించిన సిబ్బందిని ఇంటికి పంపుతోన్న ప్రభుత్వం

కొవిడ్ క్లిష్ట పరిస్థితుల్లో ప్రాణాలను సైతం పణంగా పెట్టి సేవలందించిన సిబ్బందిని ప్రభుత్వం ఇంటికి పంపుతోంది. శ్రీకాకుళం జిల్లాలో ఈనెల 14 నుంచి విధులకు రావొద్దని సిబ్బందికి నోటీసులిచ్చింది. ప్రభుత్వాన్ని నమ్ముకుని వచ్చి ఇప్పుడు రోడ్డున పడే పరిస్థితి వచ్చిందని బాధితులు వాపోతున్నారు.

Published : 09 Jun 2022 11:51 IST
Tags :

మరిన్ని