Andhra News: కొవిడ్ క్లిష్ట పరిస్థితుల్లో సేవలందించిన సిబ్బందిని ఇంటికి పంపుతోన్న ప్రభుత్వం
కొవిడ్ క్లిష్ట పరిస్థితుల్లో ప్రాణాలను సైతం పణంగా పెట్టి సేవలందించిన సిబ్బందిని ప్రభుత్వం ఇంటికి పంపుతోంది. శ్రీకాకుళం జిల్లాలో ఈనెల 14 నుంచి విధులకు రావొద్దని సిబ్బందికి నోటీసులిచ్చింది. ప్రభుత్వాన్ని నమ్ముకుని వచ్చి ఇప్పుడు రోడ్డున పడే పరిస్థితి వచ్చిందని బాధితులు వాపోతున్నారు.
Published : 09 Jun 2022 11:51 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
మాకు కొత్త కెప్టెన్ ఉన్నాడు..: యాంకర్ ప్రశ్నకు ధోనీ సమాధానం
-
కేజ్రీవాల్ ఫోన్లోని ఎన్నికల వ్యూహాల కోసం.. ఈడీ ప్రయత్నాలు: అతిశీ
-
‘ఫోన్ ట్యాపింగ్ కేసు.. రాధాకిషన్రావు చెప్పినట్లే చేశా!’
-
హెన్రిచ్ క్లాసెన్.. సన్రైజర్స్కు భలే దొరికాడు
-
రాజకీయం అంటే ప్రజలకు సేవ చేయడమని ఎన్టీఆర్ నిరూపించారు: చంద్రబాబు
-
సిప్ ప్రారంభిస్తారా ?ఇవి తెలుసుకోండి..