YSRCP: ‘మంత్రి వస్తే పువ్వులు చల్లండి’: డ్వాక్రా మహిళలకు ప్రభుత్వ ఉద్యోగి పాఠాలు
శ్రీకాకుళం జిల్లా మందస మండల ఏపీఎమ్గా పనిచేస్తున్న ప్రసాదరావు.. మంత్రి అప్పలరాజు పట్ల స్వామిభక్తిని చాటుకున్నారు. జిల్లుండ పంచాయతీలో ఫిబ్రవరి 2న జరగనున్న గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం కోసం సన్నద్ధం కావాలంటూ డిమిరియా గ్రామంలో శనివారం డ్వాక్రా మహిళలతో సమావేశం నిర్వహించారు. మంత్రి వచ్చినపుడు చప్పట్లు కొట్టాలని, పువ్వులు చల్లాలని, నవ్వుతూ ఉండాలని ఆదేశించారు. తాను ప్రభుత్వ ఉద్యోగినని మర్చిపోయిన ప్రసాదరావు.. వైకాపా కార్యకర్తల కంటే మిన్నగా ‘జై జగన్.. జైఅప్పలరాజు..’ నినాదాలు చేశారు.
Updated : 29 Jan 2023 16:14 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
యూసఫ్గూడలో రోడ్డు ప్రమాదం.. యువతిపై బస్సు ఎక్కడంతో మృతి
-
ఈ నగరంలో అడుగుపెట్టాలంటే.. టికెట్ కొనాల్సిందే!
-
నేడే తెలంగాణ ఇంటర్ ఫలితాలు.. రిజల్ట్స్ ఈనాడు.నెట్లో..
-
జీవితంలో ముందుకెళ్లాలంటే ధైర్యం ఉండాలి : ఐపీఎస్ ఆఫీసర్ పోస్ట్ వైరల్
-
బెంగాలీ అమ్మాయి.. నాన్న కొట్టిన చెంప దెబ్బ.. ఇవే ఆలోచనలు: పూరి జగన్నాథ్
-
సోషల్మీడియాలో ‘లుక్ బిట్వీన్ కీబోర్డ్’ ట్రెండ్.. ఇంతకీ ఏమిటిది..?