AP News: గన్నవరం నుంచి విమాన సర్వీసులు పెంచాలని ప్రయాణికుల డిమాండ్‌

గన్నవరం విమానాశ్రయం నుంచి దేశంలోని ఏ నగరానికైనా ప్రయాణికులు సై అంటున్నారు. ఈనెల 26 నుంచి ప్రారంభంకానున్న షిర్డీ విమాన సర్వీస్‌కూ ఫుల్‌ డిమాండ్‌ ఉంది. కొచ్చి, వారణాశి, ముంబయికి విమాన సర్వీసులు కావాలనే డిమాండ్ వినిపిస్తోంది. విమాన సర్వీసులు అందుబాటులోకి తేవడంలో ప్రభుత్వం, ప్రజా ప్రతినిధులు విఫలం అవుతున్నారని ప్రజలు విమర్శిస్తున్నారు.

Published : 11 Mar 2023 16:16 IST

Tags :

మరిన్ని