AP News: గన్నవరం నుంచి విమాన సర్వీసులు పెంచాలని ప్రయాణికుల డిమాండ్
గన్నవరం విమానాశ్రయం నుంచి దేశంలోని ఏ నగరానికైనా ప్రయాణికులు సై అంటున్నారు. ఈనెల 26 నుంచి ప్రారంభంకానున్న షిర్డీ విమాన సర్వీస్కూ ఫుల్ డిమాండ్ ఉంది. కొచ్చి, వారణాశి, ముంబయికి విమాన సర్వీసులు కావాలనే డిమాండ్ వినిపిస్తోంది. విమాన సర్వీసులు అందుబాటులోకి తేవడంలో ప్రభుత్వం, ప్రజా ప్రతినిధులు విఫలం అవుతున్నారని ప్రజలు విమర్శిస్తున్నారు.
Published : 11 Mar 2023 16:16 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
చెరో రూ. 12 లక్షలు కట్టండి.. కెప్టెన్లకు జరిమానా
-
స్మిత ఇంట సీతారాముల కల్యాణం.. నాని సందడి
-
కుప్పంలో చంద్రబాబు జన్మదిన వేడుకలు.. కేక్ కట్ చేసిన నారా భువనేశ్వరి
-
భారత్లో ఎలాన్ మస్క్ పర్యటన వాయిదా
-
రివ్యూ: మై డియర్ దొంగ.. అభినవ్ గోమఠం నటించిన సినిమా ఎలా ఉందంటే?
-
ధోనీ ఎంట్రీ ఎఫెక్ట్.. వామ్మో వినికిడి కోల్పోమా..? : లఖ్నవూ స్టార్ వైఫ్