National: ఖైదీలకు శుభవార్త .. క్రిమినల్ కేసులు లేకుంటే విడుదల!
దేశం స్వాతంత్ర్యం సాధించి 75ఏళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా ఖైదీలకు కేంద్రం శుభవార్త అందించింది. 50ఏళ్లు దాటిన మహిళలు, ట్రాన్స్ జెండర్లు, 60ఏళ్లు దాటిన పురుషులు, దివ్యాంగ ఖైదీలకు శిక్షను తగ్గించి విడుదల చేయనుంది. నిర్దేశించిన అర్హతలు ఉన్నవారిని 3 విడతల్లో జైలు నుంచి విడుదల చేయాలని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్ర హోంశాఖ సమాచారం పంపింది
Published : 05 Jul 2022 17:00 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి.. యూపీలో 144 సెక్షన్
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్