Andhra News: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు 8 నెలలు ఆలస్యంగా ప్రొబేషన్!
గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ప్రొబేషన్ను 8 నెలలు ఆలస్యంగా ఖరారు చేస్తుండటంతో దాదాపు 50 వేల మంది.. రూ.600 కోట్లు ఆర్థికంగా నష్టపోయారు. ఒక్కో ఉద్యోగి నెలకు రూ.15 వేల చొప్పున.. ఎనిమిది నెలలకు రూ.1.20 లక్షల వరకూ ఆర్ధిక ప్రయోజనం కోల్పోయారు.
Published : 26 Jun 2022 10:24 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థుల సత్తా.. 22 మందికి 100 పర్సంటైల్
-
పోరాడిన గుజరాత్.. ఉత్కంఠ పోరులో దిల్లీ విజయం
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!
-
ఓటరు జాబితాలో.. ‘డీ’ ఓటరు అంటే ఎవరు?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM