Podu Lands: నేటి నుంచి పోడు భూములపై గ్రామసభలు

రాష్ట్రంలో దశాబ్దాలుగా పోడు రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం దిశగా.. మరో ముందడుగు పడింది. క్రమబద్ధీకరించాలంటూ వచ్చిన దరఖాస్తులపై.. నేటి నుంచి గ్రామసభల్లో చర్చించి అర్హుల జాబితా రూపొందించనున్నారు. వచ్చేనెలలో రైతులకు పట్టాలు అందించే దిశగా సర్కారు చర్యలు చేపట్టింది.

Published : 14 Nov 2022 09:36 IST

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు