CM Jagan: ‘జగనన్నకు చెబుదాం’.. . ప్రజల నుంచి వినతుల స్వీకరణకు సీఎం యోచన

తాడేపల్లి ప్యాలెస్‌కే పరిమితం అవుతున్నారని విమర్శలు ఎదుర్కొంటున్న సీఎం జగన్.. ప్రజల నుంచి వినతులు స్వీకరించేందుకు సన్నద్ధం అవుతున్నారు. ఈ నేపథ్యంలో "జగనన్నకు చెబుదాం" పేరిట అర్జీలు తీసుకోవాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది.

Published : 01 Nov 2022 09:31 IST

Tags :

మరిన్ని