Andhra News: ఉద్యోగుల డీఏ బకాయిలను వెనక్కి తీసుకున్న ప్రభుత్వం
ఉద్యోగుల డీఏ బకాయిలను ప్రభుత్వం జీపీఎఫ్ ఖాతాలకు జమ చేసినట్లే చేసి వెనక్కి తీసుకుంది. వ్యక్తిగత జీపీఎఫ్ ఖాతాల నుంచి తమ అనుమతి లేకుండా సొమ్ములు తీసుకోవడంపై ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగుల జీపీఎఫ్ ఖాతాల్లో సొమ్ములు అసలు ఎందుకు మాయమయ్యాయన్న ప్రశ్నకు.. ఇదంతా అప్పుల మాయలో భాగమేనన్న ఆర్థిక నిపుణుల విశ్లేషణ సమాధానంగా వినిపిస్తోంది.
Published : 29 Jun 2022 12:49 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఇతరులను బెదిరించడం కాంగ్రెస్ సంస్కృతి.. ‘లాయర్ల లేఖ’పై ప్రధాని మోదీ
-
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్సభ ఎన్నికల్లో పోటీ!
-
భుజంగరావు, తిరుపతన్నకు 5 రోజుల పోలీసు కస్టడీ
-
నా భర్తను వేధిస్తున్నారు..: సీఎం కేజ్రీవాల్ సతీమణి ఆరోపణలు
-
తెలంగాణ జెన్కో ఏఈ, కెమిస్ట్ ఉద్యోగ పరీక్ష వాయిదా
-
మస్క్ కీలక ప్రకటన.. వారికి ప్రీమియం సబ్స్క్రిప్షన్ ఫ్రీ!