AP News: గుంటూరు జిల్లాలో చెలరేగిపోతున్న మట్టి మాఫియా
అడ్డగోలు తవ్వకాలు, అక్రమార్కుల బరితెగింపుతో భూమి బద్దలవుతోంది. పచ్చని పంటపొలాలు పాడవుతున్నాయ్. రోడ్లు ఛిద్రమవుతున్నాయ్. ప్రజల ప్రాణాలు పోతున్నాయ్. ఇదేంటని ప్రశ్నిస్తే ఎదురుకేసులు పెడతాం. ఇదీ.. అధికారం అండతో గుంటూరు జిల్లాలో మట్టి మాఫియా చెలరేగిపోతున్న తీరు. నిబంధనలకు పాతరేసి, ప్రకృతి సంపదను కొల్లగొడుతుంటే అడ్డుకోవాల్సిన అధికారులు జీహుజూర్ అంటున్నారు. గుంటూరు జిల్లా చేబ్రోలు మండలంలో మట్టి దొంగల ఆగడాలపై పరిశీలనాత్మక కథనం.
Published : 31 Jan 2023 11:44 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
యూసఫ్గూడలో రోడ్డు ప్రమాదం.. యువతిపై బస్సు ఎక్కడంతో మృతి
-
ఈ నగరంలో అడుగుపెట్టాలంటే.. టికెట్ కొనాల్సిందే!
-
నేడే తెలంగాణ ఇంటర్ ఫలితాలు.. రిజల్ట్స్ ఈనాడు.నెట్లో..
-
జీవితంలో ముందుకెళ్లాలంటే ధైర్యం ఉండాలి : ఐపీఎస్ ఆఫీసర్ పోస్ట్ వైరల్
-
బెంగాలీ అమ్మాయి.. నాన్న కొట్టిన చెంప దెబ్బ.. ఇవే ఆలోచనలు: పూరి జగన్నాథ్
-
సోషల్మీడియాలో ‘లుక్ బిట్వీన్ కీబోర్డ్’ ట్రెండ్.. ఇంతకీ ఏమిటిది..?