Visakhapatnam: విశాఖలో ‘సముద్ర తీర శుభ్రత’ విశేష స్పందన
విశాఖలో సముద్ర తీర శుభ్రత కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. గోకుల్ పార్క్ తీరం నుంచి భీమిలి వరకు 28 కిలోమీటర్ల పరిధిలోని 40 ప్రాంతాల్లో GVMC ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. డాల్ఫిన్ హోటల్స్ సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొని తీరంలో పేరుకు పోయిన వ్యర్ధాలను తొలగించారు.
Published : 26 Aug 2022 13:44 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
-
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?
-
కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో షారూఖ్ ఖాన్ ?... భాజపా అభ్యంతరం