Visakhapatnam: విశాఖలో ‘సముద్ర తీర శుభ్రత’ విశేష స్పందన

విశాఖలో సముద్ర తీర శుభ్రత కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. గోకుల్ పార్క్ తీరం నుంచి భీమిలి వరకు 28 కిలోమీటర్ల పరిధిలోని 40 ప్రాంతాల్లో GVMC ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. డాల్ఫిన్ హోటల్స్ సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొని తీరంలో పేరుకు పోయిన వ్యర్ధాలను తొలగించారు. 

Published : 26 Aug 2022 13:44 IST

Tags :

మరిన్ని