TSPSC: సరిగా వినలేదు.. మాట్లాడలేదు.. గ్రూప్ - 1 ప్రిలిమ్స్ పాసైంది!
కొత్తగూడెం జిల్లా భద్రాచలం (Bhadrachalam)లోని శాంతినగర్ కాలనీకి చెందిన మల్లయ్య తిరుపతమ్మకు ఇద్దరు కుమార్తెలు. చిన్ననాటి నుంచే దివ్యాంగురాలైన చిన్న కూతురు భవాని సరిగా మాట్లాడలేదు.. చెవులు సరిగా వినపడవు. ఐనప్పటికీ గ్రూప్ -1 ప్రిలిమ్స్ (TSPSC Group I) పరీక్ష రాసి పాసైంది. తీరా గ్రూప్ వన్ పరీక్షలు రద్దు చేస్తున్నామని ప్రభుత్వం ప్రకటించడంతో వారి బాధలు వర్ణనాతీతంగా మారాయి. ఉండడానికి కనీసం ఇల్లు సైతం లేదని.. మళ్లీ పరీక్ష రాసే స్థోమత తమకి లేదని ప్రభుత్వం, లేదా దాతలెవరైనా స్పందించి ఆదుకోవాలని తల్లి తిరుపతమ్మ కోరుతున్నారు.
Updated : 30 Mar 2023 14:54 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
గీత రచయిత పాటల హక్కు కోరితే ఏమవుతుంది?: ఇళయరాజా కేసులో హైకోర్టు ప్రశ్న
-
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 22,350 దిగువకు నిఫ్టీ
-
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం: సుప్రీంకోర్టు వ్యాఖ్య
-
పతి దేవుడికి గుడి కట్టింది!
-
ఐపీఎల్లో భారీ స్కోర్లు అందుకే..: శుభ్మన్ గిల్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM