YSRCP: వైకాపాలో భగ్గుమన్న వర్గ విభేదాలు.. అలకబూనిన పలాస మున్సిపల్ చైర్మన్ బళ్ళ గిరిబాబు
శ్రీకాకుళం జిల్లా పలాస నియోజక వర్గ వైకాపా ప్లీనరీలో వర్గ విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. మంత్రి సీదిరి అప్పలరాజు అధ్యక్షతన జరిగిన ప్లీనరీలో పలాస- కాశీబుగ్గ మున్సిపల్ చైర్మన్ బళ్ళ గిరిబాబును వేదిక పైకి పిలవకపోవడంతో.. ఆయన అలకబూని ప్రాంగణంలో ఓ వైపు కూర్చున్నారు.
Published : 30 Jun 2022 13:52 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఆ మాజీ సీఎం తనయుడి ఆస్తి ₹700 కోట్లు.. సొంత వాహనం లేదు!
-
రిటైల్ బ్రాండ్ల చూపు.. ఆలయ నగరాల వైపు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
పరిశ్రమలు తేవడం తెదేపా బ్రాండ్.. తరిమికొట్టడం జగన్ బ్రాండ్: చంద్రబాబు
-
ప్రెగ్నెన్సీపై స్పందించిన పరిణీతి చోప్రా.. ఏమన్నారంటే!