YSRCP: వైకాపాలో భగ్గుమన్న వర్గ విభేదాలు.. అలకబూనిన పలాస మున్సిపల్ చైర్మన్ బళ్ళ గిరిబాబు

శ్రీకాకుళం జిల్లా పలాస నియోజక వర్గ వైకాపా ప్లీనరీలో వర్గ విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. మంత్రి సీదిరి అప్పలరాజు అధ్యక్షతన జరిగిన ప్లీనరీలో పలాస- కాశీబుగ్గ మున్సిపల్ చైర్మన్ బళ్ళ గిరిబాబును వేదిక పైకి పిలవకపోవడంతో.. ఆయన అలకబూని ప్రాంగణంలో ఓ వైపు కూర్చున్నారు.

Published : 30 Jun 2022 13:52 IST
Tags :

మరిన్ని