Gujarat polls: గుజరాత్ ఎన్నికల్లో సంపనున్నలకే ప్రధాన పార్టీల టికెట్లు..
ఎన్నికల్లో ధనప్రభావం పెరుగుతోంది అనడానికి.. గుజరాత్ ఎన్నికలు అద్దం పడుతున్నాయి. ప్రధాన పార్టీలైన భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలు.. ఈసారి కూడా ధనవంతులకే ఎక్కువగా టికెట్లు ఇచ్చాయి. తొలిదశ ఎన్నికలు జరిగే 89 స్థానాలకుగానూ.. భాజపా 79 మంది మిలియనీర్లను బరిలో దించింది. కాంగ్రెస్ నుంచి 65 మంది, ఆప్ తరఫున 33 మంది మిలియనీర్లు పోటీ చేస్తున్నారు.
Updated : 25 Nov 2022 19:11 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఆగంతుకుడి అనుమానాస్పద కదలికలు.. ఇరాన్ కాన్సులేట్ వద్ద కలకలం!
-
ప్రైవేటు ఆస్పత్రిలో తెగిపడిన లిఫ్ట్.. 9 మందికి తీవ్ర గాయాలు
-
సీపీఎం కార్యాలయానికి భట్టి విక్రమార్క.. లోక్సభ ఎన్నికల్లో మద్దతుపై చర్చ
-
2026 నాటికి ఎయిర్ట్యాక్సీలు.. 7 నిమిషాల్లో 27 కిలోమీటర్లు!
-
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!