Gujarat polls: గుజరాత్‌ ఎన్నికల్లో సంపనున్నలకే ప్రధాన పార్టీల టికెట్లు..

ఎన్నికల్లో ధనప్రభావం పెరుగుతోంది అనడానికి.. గుజరాత్ ఎన్నికలు అద్దం పడుతున్నాయి. ప్రధాన పార్టీలైన భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలు.. ఈసారి కూడా ధనవంతులకే ఎక్కువగా టికెట్లు ఇచ్చాయి. తొలిదశ ఎన్నికలు జరిగే 89 స్థానాలకుగానూ.. భాజపా 79 మంది మిలియనీర్లను బరిలో దించింది. కాంగ్రెస్ నుంచి 65 మంది, ఆప్ తరఫున 33 మంది మిలియనీర్లు పోటీ చేస్తున్నారు.

Updated : 25 Nov 2022 19:11 IST

Tags :

మరిన్ని