Gujarat: తిరంగా ర్యాలీలో దూకొచ్చిన ఆవు.. మాజీ డిప్యూటీ సీఎంకు గాయలు

గుజరాత్ మెహసానా ప్రాంతంలో జరిగిన హర్ ఘర్ తిరంగా వేడుకల్లో అపశ్రుతి దొర్లింది. ప్రదర్శన నిర్వహిస్తున్న వారిపైకి ఓ ఆవు దూసుకెళ్లింది. ఈ ఘటనలో తిరంగా ర్యాలీలో పాల్గొన్న గుజరాత్ మాజీ డిప్యూటీ సీఎం నితిన్ పటేల్ గాయపడ్డారు. ఆయన కాలుకు గాయమైంది.

Published : 13 Aug 2022 18:58 IST
Tags :

మరిన్ని