Morbi Bridge: ‘యాక్ట్ ఆఫ్ గాడ్’ వల్లే తీగల వంతెన దుర్ఘటన: కోర్టులో ఒరెవా మేనేజర్
గుజరాత్లో తీగల వంతెన కూలిన దుర్ఘటనలో తవ్వే కొద్దీ సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. అనుభవం లేని కంపెనీకి తీగల వంతెన మరమ్మతుల పనులు అప్పగించడం, అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే ఈ పెను విషాదం చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. ఇటు నిందితులను న్యాయస్థానంలో హాజరుపరచగా... ఇది యాక్ట్ ఆఫ్ గాడ్ అంటూ ఒరెవా మేనేజర్ ఒకరు చీఫ్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ ముందు వ్యాఖ్యానించారు.
Published : 02 Nov 2022 17:39 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
మోదీ పనితీరు అద్భుతం.. కొనియాడిన జేపీ మోర్గాన్ సీఈఓ
-
రూ. 120 కోట్లకు పైగా అక్రమార్జన.. ఎట్టకేలకు చిక్కిన స్క్రాప్ మాఫియా డాన్
-
ఆ 80 కుటుంబాలకు రక్షణ కల్పించండి.. పోలీసులకు హైకోర్టు ఆదేశం
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
నాలుగో రోజూ లాభాల్లో.. 22,400 ఎగువన నిఫ్టీ
-
62వేల మంది వాలంటీర్లు రాజీనామా చేశారు.. కోర్టుకు తెలిపిన ఈసీ న్యాయవాది