AndhraNews:ప్రజలకు సమస్యగా మారిన రైల్వే వంతెన రహదారి వివాదం

అనంతపురం జిల్లా గుంతకల్లులో రైల్వే వంతెన రహదారిపై రెండు శాఖల మధ్య వివాదం ప్రజలకు సమస్యగా మారింది. రైల్వే అండర్ బ్రిడ్జి రహదారి నిర్మాణంపై పురపాలక, రైల్వేశాఖల అధికారులు తమకు సంబంధం లేనట్లు వ్యవహరిస్తున్నారు. సమస్య పరిష్కారానికి.... రహదారిని విస్తరించడమో..., ఫ్లైఓవర్ నిర్మించడమో చేయాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.

Published : 23 Jun 2022 17:41 IST

అనంతపురం జిల్లా గుంతకల్లులో రైల్వే వంతెన రహదారిపై రెండు శాఖల మధ్య వివాదం ప్రజలకు సమస్యగా మారింది. రైల్వే అండర్ బ్రిడ్జి రహదారి నిర్మాణంపై పురపాలక, రైల్వేశాఖల అధికారులు తమకు సంబంధం లేనట్లు వ్యవహరిస్తున్నారు. సమస్య పరిష్కారానికి.... రహదారిని విస్తరించడమో..., ఫ్లైఓవర్ నిర్మించడమో చేయాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు