Srinivasa Rao: గుత్తికోయల దాడిలో రేంజర్ శ్రీనివాసరావు మృతి
గుత్తికోయల దాడిలో రేంజర్ శ్రీనివాసరావు మరణించడం పట్ల అటవీశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. పోడు భూముల సమస్య పరిష్కారం కోసం ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తుంటే.. విధి నిర్వాహణలో ఉన్న అధికారులపై దాడులు చేయడం సరికాదని పేర్కొన్నారు.
Published : 22 Nov 2022 18:50 IST
Tags :