Andhra News: ‘హంద్రీనీవా’ ఆయకట్టులో రైతుల కన్నీరు..!

సాగు నీరు పారాల్సిన పంట కాల్వల్లో.. రైతుల కన్నీరు పారుతోంది. ఉమ్మడి అనంతపురం, కర్నూలు జిల్లాల్లో లక్ష ఎకరాలకుపైగా ఆయకట్టుకు నీరందించే హంద్రీనీవా సుజల స్రవంతి పథకం పడకేసింది. దాదాపు రూ.2,300 కోట్ల విద్యుత్ బిల్లులు బకాయి పడడంతో కరెంటు సరఫరా నిలిచిపోయింది. 12 రోజులుగా కాల్వల్లో నీటి సరఫరా లేక.. వేల ఎకరాల్లో పంట ఎండిపోతోంది.

Published : 01 Nov 2022 10:39 IST

Tags :

మరిన్ని