Ap News: మంత్రి మాటలు నమ్మి నిండా మునిగాం: హంద్రీనీవా ఆయకట్టు రైతుల ఆవేదన

హంద్రీనీవా సుజల స్రవంతి పథకం పరిధిలోని రైతులతో ప్రభుత్వం ఆడుకుంటోంది. విద్యుత్ బకాయిలతో నీటి సరఫరా నిలిచిపోయి ఖరీఫ్ నష్టాన్ని మిగిల్చితే.. రబీలోనూ నిరాశే మిగిలింది. డిసెంబర్ 31 వరకే నీరిస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో.. రైతులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. పూర్తి సమాచారం మా ప్రతినిధి శ్యామ్ అందిస్తారు  

Published : 29 Nov 2022 16:26 IST

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు