Ap News: మంత్రి మాటలు నమ్మి నిండా మునిగాం: హంద్రీనీవా ఆయకట్టు రైతుల ఆవేదన
హంద్రీనీవా సుజల స్రవంతి పథకం పరిధిలోని రైతులతో ప్రభుత్వం ఆడుకుంటోంది. విద్యుత్ బకాయిలతో నీటి సరఫరా నిలిచిపోయి ఖరీఫ్ నష్టాన్ని మిగిల్చితే.. రబీలోనూ నిరాశే మిగిలింది. డిసెంబర్ 31 వరకే నీరిస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో.. రైతులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. పూర్తి సమాచారం మా ప్రతినిధి శ్యామ్ అందిస్తారు
Published : 29 Nov 2022 16:26 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నారాయణమూర్తి మనవడి జాక్పాట్.. ఒక్క రోజులో ₹4 కోట్లు!
-
మా ఎమ్మెల్యేలను టచ్ చేస్తే.. మాడి మసైపోతావ్: కేసీఆర్పై సీఎం రేవంత్ ఫైర్
-
‘ఇద్దరు యువ రాజుల చిత్రాన్ని’ యూపీ ప్రజలు తిరస్కరించారు: మోదీ
-
‘స్పీడ్’ స్టార్లు vs సిక్సర్ల వీరులు... రెండు జట్లలో ‘హ్యాట్రిక్’ ఎవరికి?
-
‘దుబాయ్ ప్రయాణాలను రీషెడ్యూల్ చేసుకోండి’ - ఇండియన్ ఎంబసీ అడ్వైజరీ
-
హిందూపురంలో నామినేషన్ వేసిన నందమూరి బాలకృష్ణ