Harish Rao: ఏపీ నేతలకు చేతనైతే.. వాటి కోసం పోరాడండి: హరీశ్
ఆంధ్రప్రదేశ్ గురించి తాము ఏనాడూ తప్పుగా మాట్లాడలేదని మంత్రి హరీశ్ రావు (Harish Rao) స్పష్టం చేశారు. అడిగినదానికి సమాధానం చెప్పలేకే.. అక్కడి నేతలు కొందరు ఎగిరెగిరి పడుతున్నారని విమర్శించారు. సిద్దిపేటలో నిర్వహించిన భారాస (BRS) ఆత్మీయ సమ్మేళనంలో హరీశ్ మాట్లాడారు. ఏపీ నేతలకు చేతనైతే రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విశాఖ ఉక్కు కోసం పోరాడాలని సూచించారు. కాళేశ్వరం మాదిరిగా పోలవరం పూర్తి చేసి నీళ్లు అందించాలన్నారు.
Updated : 17 Apr 2023 15:08 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
అవనిగడ్డలో వైకాపా ర్యాలీ.. బాణసంచా పడి తెదేపా కార్యకర్త ఇల్లు దగ్ధం
-
టేకాఫ్ సమయంలో ఊడిన బోయింగ్ విమానం టైరు
-
సొంత అభ్యర్థికి వ్యతిరేకంగా ‘కాంగ్రెస్’ ప్రచారం.. ఎందుకంటే!
-
రెజ్యూమె రూపొందించడంలో ఈ తప్పులొద్దు.. గూగుల్ మాజీ రిక్రూటర్ టిప్స్
-
కోటక్ బ్యాంక్కు ఆర్బీఐ షాక్.. క్రెడిట్ కార్డుల జారీ, కొత్త కస్టమర్ల చేరికపై ఆంక్షలు
-
‘మా పేరుతో తప్పుడు ప్రచారం’.. ప్రజలకు ఎల్ఐసీ అలర్ట్!