Telangana News: ఎమ్మెల్యేలకు ఎర కేసు.. పోలీసు కస్టడీకి నిందితులు

ఎమ్మెల్యేలకు ఎర కేసులో నిందితులను పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. రామచంద్ర భారతి, నందకుమార్, సింహయాజిని 5 రోజులు కస్టడీకి కోరగా.. అ.ని.శా. కోర్టు 2 రోజులపాటు కస్టడీకి అనుమతిచ్చింది.  జైలులో ఉన్న ముగ్గురు నిందితుల కోసం పోలీసులు చంచల్‌గూడకు చేరుకున్నారు. వారిని రాజేంద్ర నగర్‌ ఠాణాకు తరలించారు. 

Published : 10 Nov 2022 11:28 IST

Tags :

మరిన్ని