IND vs AUS: పేటీఎం అద్భుతంగా పనిచేసింది.. టికెట్ల విక్రయానికీ మాకు సంబంధం లేదు: హెచ్సీఏ
భారత్, ఆసీస్ మ్యాచ్ టికెట్ల అమ్మకానికి, హెచ్సీఏకు సంబంధం లేదని హెచ్సీఏ అధ్యక్షుడు అజహరుద్దీన్ స్పష్టం చేశారు. టికెట్ల విక్రయం బాధ్యతను పేటీఎంకు అప్పగించినట్టు తెలిపారు. టికెట్ల విక్రయంలో పేటీఎం అద్భుతంగా పనిచేసిందని ప్రశంసించారు. టికెట్లు ఆన్లైన్లోనే అమ్మామని.. బ్లాక్లో అమ్మలేదని చెప్పారు. స్టేడియంలో మ్యాచ్ ఏర్పాట్లలో తామంతా బిజీగా ఉన్నామన్నారు. ఈ మేరకు హెచ్సీఏ కార్యదర్శి విజయానంద్తో కలిసి మీడియాతో మాట్లాడారు.
Published : 23 Sep 2022 16:55 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఉచిత ఆధార్ కోసం వార్నర్ పరుగులు.. వీడియో చూశారా..?
-
టీ20 ప్రపంచ కప్ కోసం నేనూ రేసులో ఉన్నా: లఖ్నవూ సెంచరీ హీరో
-
భారత్లోకి టెస్లా ఎంట్రీ.. ఇప్పట్లో లేనట్లేనా?
-
విజయ్ దేవరకొండ - ప్రశాంత్ నీల్ మీట్.. ఆ హిట్ ప్రాజెక్ట్ కోసమేనా..?
-
పోలీసులు ఇకనైనా వైకాపా కండువాలు తీసి డ్యూటీ చేయాలి: బొండా ఉమా
-
తెలంగాణ ఇంటర్ ఫలితాలు వచ్చేశాయ్.. రిజల్ట్స్ కోసం క్లిక్ చేయండి