Odisha Train Tragedy: పెను విషాదం.. బోగీల మధ్య నలిగిన ప్రాణాలెన్నో..!
ఒడిశా (Odisha) బాలేశ్వర్ రైలు ప్రమాద ఘటనలో ప్రాణాలతో బయటపడ్డ ప్రయాణికులు ఆ క్షణాలను మరచిపోలేకపోతున్నారు. ఆ భయానక దృశ్యాలను తలచుకుని గజగజ వణికిపోతున్నారు. చికిత్స పొందుతున్న వారిలో చాలా మందికి తాము బతికి ఉన్నామనే ఆనందం కన్నా.. కుటుంబసభ్యులను కోల్పోయామన్న బాధే ఎక్కువగా ఉంది. బాధితుల కళ్లల్లోనూ ప్రమాదం తాలూకు దృశ్యాలు ఇంకా కదలాడుతున్నాయి. తమతో అప్పటిదాకా ఉన్నవారు కనిపించకపోవడంతో వారు రోదిస్తున్నారు.
Published : 03 Jun 2023 18:32 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
‘రాహుల్ భవిష్యత్తులో మహాసముద్రాల ఆవల నుంచి పోటీ చేయాల్సి రావొచ్చు’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (18/04/24)
-
జీవం పోసుకోకముందే.. వేలాది జంటల ఆశలు సమాధి!
-
ఖైదీలకు స్మార్ట్ కార్డులు... వాటితో ఏం చేయొచ్చంటే?
-
‘నేను మంచి తల్లిని కానా?’.. మామాఎర్త్ సీఈఓ భావోద్వేగ పోస్ట్
-
ఏఐ ఫీచర్లతో శాంసంగ్ కొత్త టీవీలు.. 8K మోడల్స్ ధర ₹3 లక్షల పైనే..!