Andhra News: ఆంధ్రప్రదేశ్ రైతుల పై అధిక రుణభారం
ఆంధ్రప్రదేశ్ లో ఒక్కో రైతు కుటుంబంపై సగటున 2 లక్షల 45 వేల రుణభారం ఉందని కేంద్రం తెలిపింది. పక్క రాష్ట్రం తెలంగాణలో పోలిస్తే 61.42 శాతం భారం అధికంగా ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. దేశవ్యాప్తంగా ఉన్న రైతు కుటుంబాలపై సగటు కంటే ఏపీ రైతులు అంతకు 221 శాతం అధికభారాన్ని మోస్తున్నారని లెక్కల ద్వారా బయటపడింది.
Published : 06 Aug 2022 13:01 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఆ 80 కుటుంబాలకు రక్షణ కల్పించండి.. పోలీసులకు హైకోర్టు ఆదేశం
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
నాలుగో రోజూ లాభాల్లో.. 22,400 ఎగువన నిఫ్టీ
-
62వేల మంది వాలంటీర్లు రాజీనామా చేశారు.. కోర్టుకు తెలిపిన ఈసీ న్యాయవాది
-
ఎన్నికలను మేం నియంత్రించలేం: ‘వీవీప్యాట్’ కేసులో సుప్రీం కీలక వ్యాఖ్యలు
-
జగన్పై రాయిదాడి కేసు.. సతీష్ కస్టడీకి కోర్టు అనుమతి