TDP Mahanadu: జోరు వానలోనూ తెదేపా మహానాడు
తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ఆదివారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. ఫలితంగా తెదేపా మహానాడు సభా ప్రాంగణం వద్ద వర్షం బీభత్సానికి కార్యకర్తలు కొంత ఇబ్బంది పడ్డారు. వర్షంలో తడుస్తూనే నేతల ప్రసంగాలు విన్నారు. మరోవైపు, భారీ వర్షం, ఈదురు గాలులతో సభా ప్రాంగణం సమీపంలోని నేతల కటౌట్ ఒక్కసారిగా వీఐపీ టెంట్పై పడటంతో నేలకొరిగింది. ఆ సమయంలో టెంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది.
Published : 28 May 2023 18:24 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
బస్సులు జగన్ సభకు.. కష్టాలు ప్రయాణికులకు
-
వైకాపా నేతల సిఫార్సులతో పోస్టు.. మహిళా ఉద్యోగినులతో వెకిలి చేష్టలు
-
విశాఖ-బెంగళూరు మధ్య ప్రత్యేక రైలు
-
ఒలింపిక్స్లో పతకం తెస్తే బీఎండబ్ల్యూ కారు
-
పెళ్లి ఘట్టం.. క్యూఆర్ కోడ్లో నిక్ష్లిప్తం
-
పిల్లలతో అశ్లీల వీడియోలు తీయడం ఆందోళనకరం, నేరం : సుప్రీంకోర్టు