Heavy Rains: భారీ వరదలతో సర్వం కోల్పోయామని అనంత ప్రజల ఆవేదన
ఏకధాటిగా కురుస్తున్న వర్షాలకు అనంతపురానికి వరదలు పోటెత్తాయి. నగరంలోని 20 కాలనీల్లో వరద ఉద్ధృతి కొనసాగుతోంది. నడిమివంక వరదలో సర్వస్వం కోల్పోయిన ప్రజలు, పునరావాస కేంద్రాల్లో తలదాచుకుంటున్నారు. శిబిరాలకు రావడానికి చాలామంది బాధితులు విముఖత చూపించినా విపత్తు నిర్వహణ సిబ్బంది వారికి సర్దిచెప్పి అందరినీ పడవల ద్వారా సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
Published : 14 Oct 2022 13:03 IST
Tags :