Telangana News:రాజీవ్ స్వగృహ వేలానికి కరీంనగర్ ప్రజల నుంచి విశేష స్పందన

రాజీవ్ స్వగృహ వేలానికి కరీంనగర్ ప్రజల నుంచి విశేష స్పందన వచ్చింది. పేద, మధ్యతరగతి వర్గాలకు సొంతింటి కల నెరవేరకపోయినా సర్కార్ ఖజానా కాసులతో కళకళలాడే పరిస్థితి నెలకొంది. ఊహించని రీతిలో ప్లాట్లను సొంతం చేసుకునేందుకు రెట్టింపు ధర చెల్లించేందుకు సిద్ధపడుతున్నారు. శాతవాహన అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ ఆమోదం, బ్యాంకుల నుంచి రుణ సదుపాయం, న్యాయపరమైన చిక్కులు ఉండవనే ఉద్దేశంతో ప్లాట్లకు పోటీ పడుతున్నారు.

Published : 23 Jun 2022 20:33 IST
Tags :

మరిన్ని