TSPSC: ప్రశ్నపత్రాల లీకేజీ కేసు దర్యాప్తు.. ఇంకా ఎంత కాలం?: హైకోర్టు
టీఎస్పీఎస్సీ (TSPSC) ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో దర్యాప్తుపై ప్రస్తుతం ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేమని హైకోర్టు(High Court) తెలిపింది. దర్యాప్తు కొంతమేరకు సంతృప్తిగానే ఉన్నప్పటికీ వేగంగా జరగడం లేదని హైకోర్టు అభిప్రాయపడింది. నెలన్నర రోజులైనా దర్యాప్తు ఎందుకు పూర్తి కావడం లేదని ఇంకా ఎంతకాలం చేస్తారని ప్రశ్నించింది. జూన్ 5న మళ్లీ విచారణ జరుపుతామని అప్పుడు దర్యాప్తుపై తాజా పురోగతి నివేదిక సమర్పించాలని సిట్ను ఆదేశించింది.
Published : 28 Apr 2023 20:21 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా