Ap News: రుషికొండ తవ్వకాల లెక్కతేల్చేందుకు రంగంలోకి కేంద్రం..!

విశాఖ రుషికొండ తవ్వకాల లెక్కతేల్చేందుకు కేంద్ర బృందం రంగంలోకి దిగనుంది. అసలు అనుమతులున్నాయా? ఇచ్చిందెంత?తవ్విందెంతో క్షేత్రస్థాయి సర్వే చేయాలని కేంద్ర పర్యావరణ, అటవీశాఖ అధికారి ఆధ్వర్యంలో బృందాన్ని హైకోర్టు ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా పర్యాటక శాఖ తీరును హైకోర్ట్ తప్పుపట్టింది.

Updated : 04 Nov 2022 14:09 IST

విశాఖ రుషికొండ తవ్వకాల లెక్కతేల్చేందుకు కేంద్ర బృందం రంగంలోకి దిగనుంది. అసలు అనుమతులున్నాయా? ఇచ్చిందెంత?తవ్విందెంతో క్షేత్రస్థాయి సర్వే చేయాలని కేంద్ర పర్యావరణ, అటవీశాఖ అధికారి ఆధ్వర్యంలో బృందాన్ని హైకోర్టు ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా పర్యాటక శాఖ తీరును హైకోర్ట్ తప్పుపట్టింది.

Tags :

మరిన్ని