Malla Reddy: అర్ధరాత్రి మంత్రి మల్లారెడ్డి ఇంటి వద్ద హైడ్రామా
హైదరాబాద్: కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి సంస్థలపై ఆదాయపన్నుశాఖ చేపట్టిన సోదాల్లో నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఒకదశలో ఉద్రిక్తతలకు దారితీశాయి. అర్ధరాత్రి దాటిన తర్వాత మంత్రి మల్లారెడ్డి ఇంటి వద్ద హైడ్రామా చోటు చేసుకుంది. తన కుమారుడు మహేందర్ రెడ్డిపై ఒత్తిడిచేసి ఐటీ అధికారులు కొన్ని కాగితాలపై సంతకాలు పెట్టించుకున్నారని మల్లారెడ్డి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఐటీ అధికారులు రెండు రోజుల సోదాల్లో 8 కోట్లను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.
Updated : 24 Nov 2022 10:47 IST
Tags :