Konaseema: అమలాపురంలో తీవ్ర ఉద్రిక్తత..బస్సులకు నిప్పుపెట్టిన ఆందోళన కారులు
కోనసీమ జిల్లా అమలాపురంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. కోనసీమ జిల్లా పేరు మార్చడాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళనకారులు విధ్వంసం సృష్టించారు. ఎర్రవంతెన మార్గంలో ఆర్టీసీ బస్సుల అద్దాలు పగులగొట్టి, వాటికి ఇప్పుపెట్టారు. ఆందోళన కారులను అదుపు చేసేందుకు రాజమహేంద్రవరం నుంచి పెద్ద ఎత్తున పోలీసులు అమలాపురం చేరుకుంటున్నారు.
Published : 24 May 2022 20:00 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
హార్దిక్ సవాళ్ల ప్రయాణం..
-
రంగులు తొలగిస్తే ఊరుకోను.. వైకాపా నాయకుడి వీరంగం
-
పాపాల పెద్దిరెడ్డికి దళితులంటే ఎందుకంత చులకన?
-
భయపెడుతున్న భువన్.. శివారు మున్సిపాలిటీల్లో ఆస్తిపన్ను నాలుగైదు రెట్లు పెంపు
-
నకిలీ కరెన్సీ నోట్లతో దొరికిన వైకాపా నేత బంధువు
-
రేటింగుల పేరుతో మోసం కేసులో రూ.32 కోట్ల జప్తు