Tawang: చైనా కదిలికలపై కన్నేసి ఉంచిన భారత సైన్యం
చైనా సైనిక చొరబాట్లతో అరుణాచల్ ప్రదేశ్లో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. యథాతథ స్థితిని మార్చేందుకు యత్నించిన డ్రాగన్ బలగాలను తిప్పికొట్టిన భారత సైన్యం.. తూర్పు సెక్టార్లో యుద్ధ విమానాలతో గస్తీ నిర్వహిస్తోంది. వాస్తవాధీన రేఖ వద్ద చైనా వాయుసేన కదలికలపై ఓ కన్నేసి ఉంచింది. చైనా నుంచి ముప్పు పొంచి ఉన్న వేళ... భారత త్రివిధ దళాలు పూర్తి అప్రమత్తతతో ఉన్నాయి.
Published : 13 Dec 2022 16:17 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
‘యానిమల్’ టూ ‘రామాయణ’.. రణబీర్ ట్రాన్స్ఫర్మేషన్ షేర్ చేసిన ట్రైనర్
-
రూ.29కే జియోసినిమా ప్రీమియం.. యాడ్ ఫ్రీ కంటెంట్, 4K వీడియో క్వాలిటీ
-
హైదరాబాద్, బెంగళూరు మ్యాచ్.. మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
-
రూ.8500కే మూడు రోజుల శిర్డీ టూర్.. ఐఆర్సీటీసీ ప్యాకేజీ వివరాలు ఇవీ..
-
కెమెరామెన్కు సారీ చెప్పిన పంత్.. ఎందుకో తెలుసా?
-
చెప్పలేని విధంగా వ్యక్తిత్వ హననం.. నీకిది తగునా జగన్?: సీఎంకు వివేకా సతీమణి లేఖ