ఎంపీ అవినాష్ అరెస్టుపై.. వేకువజాము నుంచీ అదే ఉత్కంఠ!
వివేకా హత్య కేసు (Viveka Murder Case)లో కడప ఎంపీ అవినాష్ రెడ్డి (YS Avinash Reddy)ని.. అరెస్టు చేస్తారనే ప్రచారంతో కర్నూలులో వేకువజాము నుంచీ తీవ్ర ఉత్కంఠ కొనసాగుతోంది. కర్నూలులో తల్లితో పాటు ఆస్పత్రిలో ఉన్న అవినాష్ రెడ్డిని లొంగిపోయేలా చూడాలంటూ సీబీఐ (CBI) అధికారులు.. జిల్లా ఎస్పీతో చర్చలు జరపడం చర్చనీయాంశంగా మారింది. దీంతో ఆస్పత్రి వద్దకు భారీగా అవినాశ్ అనుచరులు చేరుకొని హల్చల్ చేశారు. మరోసారి మీడియా ప్రతినిధులపై దాడికి యత్నించారు. అదే సమయంలో అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ను సుప్రీం వెకేషన్ బెంచ్ ఇవాళ తిరస్కరించినప్పటికీ.. రేపు విచారణ చేపట్టనుంది. ఈ పరిణామాల మధ్య క్షణక్షణం ఏం జరుగుతుందో అనే ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది.
Published : 22 May 2023 20:33 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
లండన్లో ఖలిస్థానీ అనుకూలవాదుల దుశ్చర్య కేసు.. కీలక నిందితుడి అరెస్టు
-
హైదరాబాద్ను ఓడించిన బెంగళూరు.. ఎట్టకేలకు రెండో విజయం
-
30 వైడ్ బాడీ విమానాలకు ఇండిగో ఆర్డర్.. ఎయిరిండియాకు గట్టి పోటీ!
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
అత్యాచారం కేసు.. హాలీవుడ్ నిర్మాత హార్వే వేన్స్టీన్కు ఊరట