Andhra politics: గడపగడపనా నిరసన.. ఎంపీ గోరంట్లను నిలదీసిన ప్రజలు..!

హిందూపురంలో ఎంపీ గోరంట్ల మాధవ్, ఎమ్మెల్సీ ఇక్బాల్ కు ప్రజల నుంచి నిరసన ఎదురైంది. గడప గడపకు కార్యక్రమానికి వెళ్లిన నేతలు సమస్యలు చెబుతున్నా పట్టించుకోకుండా ముందుకు వెళ్లిపోయారంటూ ప్రజలు ఆగ్రహం వ్యక్తంచేశారు. పార్టీలో వర్గపోరుతో స్థానిక వైకాపా కౌన్సిలర్ మల్లికార్జున ఈ కార్యక్రమానికి దూరంగా ఉన్నారు.

Published : 11 May 2022 15:47 IST
Tags :

మరిన్ని