New Parliament: కొత్త పార్లమెంట్‌లో చరిత్రాత్మక రాజదండం.. దీని ప్రత్యేక తెలుసా?

బ్రిటీషర్లు, భారతీయుల మధ్య జరిగిన అధికార బదిలీకి నిదర్శమైన రాజదండం.. పార్లమెంటు నూతన భవనంలో కొలువుదీరనుంది. దీంతో ఆదివారం ప్రారంభం కానున్న కొత్త పార్లమెంట్ భవనం సరికొత్త ప్రత్యేకతను సంతరించుకోనుంది. ప్రారంభోత్సవ వేడుకలో భాగంగా ప్రధాని మోదీ ఆ బంగారు రాజదండాన్ని.. స్పీకర్ కుర్చీ సమీపంలో ఆవిష్కరించనున్నట్లు  కేంద్ర హోం మంత్రి అమిత్  షా వెల్లడించారు. ఆ రాజదండం చారిత్రక ప్రాధాన్యతను వివరించారు. ఈ నేపథ్యంలో ఈ రాజదండంపై ప్రత్యేక కథనం.

Published : 24 May 2023 21:47 IST
Tags :

మరిన్ని