Bihar: భాగల్పూర్లో కోతకు గురైన గంగా నదీ తీర ప్రాంతం
గంగానదిలో వరద ప్రవాహం ఉగ్రరూపం దాల్చింది. బిహార్లోని భాగల్పూర్లో నదీ తీర ప్రాంతం కోతకు గురికావటంతో పలు ఇళ్లు మునిగిపోయాయి. సమాచారం అందుకున్న అధికారులు తీరప్రాంత ప్రజలను అప్రమత్తం చేశారు. నదిలో వరద ఉద్ధృతి పెరిగినందున సమీపానికి వెళ్లొద్దని సూచిస్తున్నారు.
Updated : 20 Oct 2022 19:28 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
సభలో మాట్లాడుతూ.. స్పృహ కోల్పోయిన నితిన్ గడ్కరీ
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
ఈ బర్త్డే ఎంతో స్పెషల్.. వారి నుంచే నాకు ఫస్ట్ విషెస్: సచిన్
-
మోదీ పనితీరు అద్భుతం.. కొనియాడిన జేపీ మోర్గాన్ సీఈఓ
-
రూ. 120 కోట్లకు పైగా అక్రమార్జన.. ఎట్టకేలకు చిక్కిన స్క్రాప్ మాఫియా డాన్
-
ఆ 80 కుటుంబాలకు రక్షణ కల్పించండి.. పోలీసులకు హైకోర్టు ఆదేశం