Bihar: భాగల్పూర్‌లో కోతకు గురైన గంగా నదీ తీర ప్రాంతం

గంగానదిలో వరద ప్రవాహం ఉగ్రరూపం దాల్చింది. బిహార్‌లోని భాగల్పూర్‌లో నదీ తీర ప్రాంతం కోతకు గురికావటంతో పలు ఇళ్లు మునిగిపోయాయి. సమాచారం అందుకున్న అధికారులు తీరప్రాంత ప్రజలను అప్రమత్తం చేశారు. నదిలో వరద ఉద్ధృతి పెరిగినందున సమీపానికి వెళ్లొద్దని సూచిస్తున్నారు.

Updated : 20 Oct 2022 19:28 IST
Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు