Hud Hud Cyclone: ఏళ్లు గడుస్తున్నా.. ‘హుద్హుద్’ బాధితులకేది భరోసా..?
2014 అక్టోబర్లో సంభవించిన హుద్హుద్ తుపాను (Hud Hud Cyclone) ధాటికి పదుల సంఖ్యలో వ్యక్తులు మృతి చెందగా.. శ్రీకాకుళం జిల్లా సముద్ర తీర ప్రాంతాల్లోని పలు గ్రామాలు అతలాకుతలం అయ్యాయి. దీంతో ఆనాటి తెదేపా ప్రభుత్వం గూడు కోల్పోయిన బాధితులకు తాత్కాలిక ఆశ్రయం కల్పించింది. తర్వాత ఇల్లు కోల్పోయిన ప్రతి పేదవాడికి హుద్హుద్ గృహాలను అందించేందుకు శ్రీకారం చుట్టింది. ఆ పక్కా గృహాలు లబ్దిదారులకు చేతికందే సమయంలో ప్రభుత్వం మారడంతో అవి అలాగే నిలిచి పోయాయి. కొత్తగా వచ్చిన వైకాపా ప్రభుత్వం వచ్చి ఏళ్లు గడుస్తున్నా ఇప్పటికీ లబ్దిదారులకు కేటాయించకపోవడంతో అవి శిథిలావస్థకు చేరుతున్నాయి.
Published : 27 Mar 2023 22:55 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఎన్నికల కోడ్ ఉల్లంఘనపై షర్మిలకు ఈసీ నోటీసులు
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
విప్రో క్యూ4 ఫలితాలు.. లాభంలో 8 శాతం క్షీణత
-
ఎర్రకోటపై కాంగ్రెస్ జెండా ఎగరడం పక్కా: సీఎం రేవంత్రెడ్డి
-
ముగిసిన తొలి విడత ఎన్నికల సమరం.. దాదాపు 60% పోలింగ్ నమోదు
-
ప్రచార సభలో తల్లి ఫొటో.. ఉద్వేగానికి లోనైన మోదీ