China: చైనాలో జీరో కొవిడ్‌ విధానం ఎత్తేస్తే 20 లక్షల మరణాలు..?

కొవిడ్ నుంచి ప్రపంచదేశాలన్నీ బయటపడినప్పటికీ.. చైనాను మాత్రం ఆ మహమ్మారి పట్టిపీడిస్తోంది. వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు అమలుచేస్తున్న జీరో కొవిడ్ విధానంపై ప్రజాగ్రహం వ్యక్తం కావటంతో ఆంక్షలు సడలిస్తోంది. అయితే కరోనా కేసులు పెరుగుతున్నప్పటికీ కఠిన ఆంక్షలు ఎత్తివేయటం ప్రమాదకరమని నిపుణులు పేర్కొంటున్నారు. మెుత్తం ఆంక్షలు ఎత్తివేస్తే చైనాలో 20లక్షల మరణాలు సంభవిస్తాయని హెచ్చరించారు.

Published : 03 Dec 2022 18:42 IST
Tags :

మరిన్ని