China: చైనాలో జీరో కొవిడ్ విధానం ఎత్తేస్తే 20 లక్షల మరణాలు..?
కొవిడ్ నుంచి ప్రపంచదేశాలన్నీ బయటపడినప్పటికీ.. చైనాను మాత్రం ఆ మహమ్మారి పట్టిపీడిస్తోంది. వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు అమలుచేస్తున్న జీరో కొవిడ్ విధానంపై ప్రజాగ్రహం వ్యక్తం కావటంతో ఆంక్షలు సడలిస్తోంది. అయితే కరోనా కేసులు పెరుగుతున్నప్పటికీ కఠిన ఆంక్షలు ఎత్తివేయటం ప్రమాదకరమని నిపుణులు పేర్కొంటున్నారు. మెుత్తం ఆంక్షలు ఎత్తివేస్తే చైనాలో 20లక్షల మరణాలు సంభవిస్తాయని హెచ్చరించారు.
Published : 03 Dec 2022 18:42 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
కాలమే అన్నింటికీ సమాధానం చెబుతుంది: కేటీఆర్
-
ఉపాధ్యాయ బదిలీల్లో రూ.వందల కోట్ల కుంభకోణం: నాదెండ్ల మనోహర్
-
ఏప్రిల్ 1 నుంచి ఇ-బీమా.. ఇంతకీ ఏమిటిది? ఎవరికి ప్రయోజనం?
-
కేజ్రీవాల్కు సమయం లేదు.. అందుకే ఈ ప్రయత్నాలు! : పూరి
-
టెలికాం శాఖ పేరుతో కాల్స్ వస్తున్నాయా..? అయితే జాగ్రత్త..!