Andhra news: అమ్మఒడి లక్ష్యమేంటి? వాటి ప్రయోజనాలు అందుకునేదెలా?
అమ్మఒడి నగదు బదీలీ పథకంలో ప్రభుత్వం కోతలు విధించింది. లబ్దిదారులకు రూ.15వేలు పంపిణీ చేయాల్సిన చోట రూ.13 వేలే పంపిణీ చేస్తామని ప్రకటించింది. ఈ నగదు పంపిణీ బాధ్యతను గతంలో పాఠశాలలో నిర్వహించేవి. ఇప్పుడు ఆ బాధ్యతలను ప్రభుత్వం గ్రామ వాలంటీర్లకు బదలాయించింది. ఈ పథకం అమలుకు చాలా నిబంధనలు విధించింది. ఇన్ని నిబంధనలు అవసరమా? ప్రభుత్వ అసలు లక్ష్యం ఏంటి? ఇన్ని ఆంక్షల మధ్య పేద పిల్లలు అమ్మఒడి ప్రయోజనాలు అందుకునేదెలా?
Published : 23 Jun 2022 21:23 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
అమెరికా నివేదికకు విలువ లేదు.. ‘మానవ హక్కుల ఉల్లంఘన’ అంశంపై భారత్ సీరియస్
-
ఆన్లైన్లో తెగ కొనేస్తున్నారు.. తొలిసారి ₹1 లక్ష కోట్లు దాటిన క్రెడిట్ కార్డ్ వ్యయం
-
మోదీజీ.. ఆ చప్పట్లకు మోసపోకండి: ప్రధానికి ఖర్గే లేఖ
-
నా వ్యాఖ్యలను అపార్థం చేసుకోవడంతోనే సమస్య: అంబటి రాయుడు
-
‘రాంచీలో ఉన్నా.. రూ.600 కావాలి’.. ధోనీ పేరుతో మెసేజ్ వైరల్
-
బౌలర్ల విషయంలో రాజీ పడొద్దు.. అలా చేస్తే కష్టమే: నవ్జ్యోత్ సిద్ధూ