Electric Vehicle: బ్యాటరీల భయంతో ఈవీలకు దూరంగా ఉండాల్సిందేనా..?
ఈవీ బ్యాటరీల పేలుళ్లు ప్రజల ప్రాణాలకు గండంగా మారాయి. సికింద్రాబాద్ రూబీ హోటల్ ఘటనలోనూ సీసీటీవీ విజువల్స్లో ఇది స్పష్టంగా కనిపించింది. ఈ పరిస్థితికి కారణం ఏమిటి? కేవలం లిథియం ఆయాన్ బ్యాటరీ మీద, వాటి కోసం విదేశాల మీదే ఇంతగా ఎందుకు ఆధార పడాల్సి వస్తోంది? దేశీయంగా మనకు ఆ సాంకేతికత, ఉత్పత్తి సామర్థ్యాలు లేవా? నేటి ప్రతిధ్వనిలో..
Published : 14 Sep 2022 19:41 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
వరుసగా మూడో రోజూ లాభాల్లో ముగిసిన సూచీలు
-
‘చొరబాటుదారు’ వ్యాఖ్యలు.. మోదీపై ఫిర్యాదును పరిశీలిస్తున్నామన్న ఈసీ..!
-
వాట్సప్లో కొత్త ఫీచర్.. ఇంటర్నెట్ లేకున్నా ఫొటోలు పంపించొచ్చు!
-
టీ20 వరల్డ్ కప్తో రీ ఎంట్రీ?.. తలుపులు మూసుకుపోయాయన్న సునీల్ నరైన్
-
రెడ్మీ కొత్త వైఫై ట్యాబ్.. రూ.20 వేలకే రోబో వాక్యూమ్ క్లీనర్
-
హనుమాన్ జన్మోత్సవ్.. ప్రశాంత్వర్మ ప్లాన్ మామూలుగా లేదుగా!